Minister KTR | బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న డిమాండ్లను పరిష్కరించాలని మీరు చేసిన ఉద్యమం తనకెంతో నచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన సం
Minister KTR | బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. విద్యార్థులతో లంచ్ చేసిన కేటీఆర్ ఆ తర్వాత వారితో సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలు, వివిధ అంశాల పైన తనక
హైదరాబాద్ : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇ
నిర్మల్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంచార్జి వీసీ రాహుల్ బొజ్జతో పాటు ఇతర అధికారులు ఉన్నార
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలను పరిష్కరించాలని రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కళాశాలను సందర్శించారు. ఎస్పీ ప్రవీణ్�
వాయు కాలుష్యంతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రత్యేకించి పట్టణవాసులను ఈ సమస్య అధికంగా పీడిస్తున్నది. ఈ నేపథ్యంలో గాలి నాణ్యతను పరీక్షించేందుకు గచ్చిబౌలిలోని