హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్రీచ్ సెషన్ నిర్వహించారు. 2030 నాటికి 193 దేశాల్లో 5జీ, 6జీ సేవలు విస్తృతం కానున్నందున.. ఈ పురోభ�
IIIT Hyderabad | ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థులు వారి అభిరుచి మేరకు ఆయా ప్రవేశ పరీక్షలను రాస్తున్నారు. వాటిలో వచ్చిన ర్యాంక్/స్కోర్ ఆధారంగా ఆయా కోర్సుల్లో/కాలేజీల్లో ప్రవేశాలు పొందుతారు. అయితే ప్రవేశ
ఎన్టీయూ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సుబ్ర సురేశ్ ఐఐటీ హైదరాబాద్లో ఘనంగా స్నాతకోత్సవం సంగారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో పరిష్కారాలు చూపేందుకు ఐఐటీ
న్యూఢిల్లీ, జూన్ 1: ఆసియాలో 200 బెస్ట్ యూనివర్సిటీల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 42వ స్థానంలో నిలిచింది. మరో 17 భారత యూనివర్సిటీలు 200 ర్యాంకులోపు స్థానాన్ని సంపాదించాయి. ఈ మ�
ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించి ఉన్నత చదువుల్లో సీట్లు పొందుతున్న విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్న అంబర్పేట్ పాఠశాల ప్రతి ఏడాది పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య 1 నుంచి 10 వరకు 1490 పైగా విద్యార్థులు నమోదు ప్రత�
ఏటూరునాగారం విద్యార్థికి కాలిఫోర్నియా కంపెనీ ఆఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్లో బెంగళూరులో ఉద్యోగానికి ఎంపిక హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ఎంఎస్ చదువుతున్న మణికంఠ ఏటూరునాగారం, జనవరి 7: ములుగు జిల్లా ఏటూరు�
హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఐ-హబ్ డేటా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మోడర్న్ మెషిన్ లెర్నింగ్’పై ఫౌండేషన్ కోర్సును ప్రకటన విడుదలైంది. కోర్సు: మ�
జీపీఎస్కు ప్రత్యామ్నాయం సృష్టించిన గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ పరిశోధకుల బృందం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): నేటి టెక్నాలజీ యుగంలో జీపీఎస్ లేకుండా ఏ పనీ జరుగదు. అవసరమైన లొకేషన్ను తెలుస�