MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్ పట్టణ సమీపంలోని ఈద్గా ప్రాంగణంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేలా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించాలని ముస్లిం మత పెద్దలు, ముస్లిం ప్రజలు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కోరడ
పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాస దీక్షలు ఫలించాలని. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
MLA Sunitha laxma Reddy | ఇవాళ నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఏడాది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
Iftar Vindu | ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో(LB Stadium) ఇఫ్తార్ విందును(Iftar Vindu) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
‘ఇఫ్తార్' అంటే విందు కాదు.. దానం. ఆ మాటను నిజం చేస్తున్నది లుఖ్మా కమ్యూనిటీ కిచెన్. ఇక్కడివంటవాళ్లంతా మహిళలే.. భర్తను కోల్పోయినవారు, లేదంటే భర్తకు దూరమై బతుకుతున్నవారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం యాద్గార్పల్లిలోని శుభం గార్డెన్లో గురువారం ముస్లింల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్