రాష్ట్రంలో సమగ్రశిక్ష ప్రాజెక్ట్లో వింత పరిస్థితి నెలకొంది. కొత్త మండలాలు ఏర్పడినా ఆయాచోట్ల సరిపడా పోస్టులను భర్తీ చేయలేదు. ఉన్న సిబ్బందే ఇంకా పాత మండలాల వారిగానే విధులు నిర్వర్తిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పాఠశాలల్లోని 74,423 మంది దివ్యాంగ విద్యార్థులకు ఇరవై ఏండ్లుగా బోధిస్తున్న ఐఈఆర్పీ(ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్స్)కు ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎంపీ బోయినపల్�
ఉమ్మడి మిరుదొడ్డి మండలంలో 22 ప్రాథమిక, 3 అప్పర్ ప్రైమర్ స్కూల్స్, 13 జడ్పీ పాఠశాలలు కలిపి మొత్తం 38 ఉన్నాయి. వీటిలో 3503 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 38 పాఠశాలల్లో 82 మంది మధ్యాహ్న భోజన కార్మికులు విధులు న�
విద్యాశాఖలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్ (ఐఈఆర్పీ)లను రెగ్యులరైజ్ చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
బడి బయట, మధ్యలో చదువు మానేసిన పిల్లలను గుర్తించే సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. బడీడు పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలుచేస్తు�
Vinod Kumar | దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేయడం గొప్ప విషయమని, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (IERP) పాత్ర అమోఘమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నార�