బీజేపీ పాలిత రాజస్థాన్లోని అల్వర్లో గల ఈఎస్ఐసీ వైద్య కళాశాలకు చెందిన ఐసీయూ వార్డులో ఓ 32 ఏండ్ల మహిళపై దవాఖాన నర్సింగ్ సిబ్బందిలో ఒకడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జూన్ 4వ తేదీ రాత్రి జరిగిన ఈ దారుణంపై ప�
Mahant Nritya Gopal Das : శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన్ను లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు.
మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జిల్లా వైద్య అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు.