దక్షిణాఫ్రికా క్రికెట్లో నూతన అధ్యాయం! ఏండ్లకు ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ఐసీసీ ట్రోఫీని సఫారీలు సగర్వంగా ఒడిసిపట్టుకున్న క్షణం. 27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్�
దశాబ్దాల ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చుకునేందుకు దక్షిణాఫ్రికా వడివడిగా ముందుకు సాగుతున్నది. సెషన్ సెషన్కూ ఆధిక్యం చేతులు మారుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆస్ట్రేలి�
కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో వచ్చేసింది. నిరుడు టీ20 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్లో నయా జోష్ నింపగా, ఈసారి మరికొన్ని మెగాటోర్నీలు అలరించబోతున్నాయి. మహిళల అండర్-19 ప్రపంచకప్తో మొదలై చాంపి�
WTC Points Table | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్లో భారత జట్టు 184 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కు చేరాలన్న భారత జట్టు అవకాశా�
తదుపరి ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ, 2025-27) సైకిల్ను భారత జట్టు ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు టెస్టులతో ఆరంభించనుంది. ప్రస్తుత సైకిల్ (2023-25) వచ్చే ఏడాది జూన్తో ముగియనుండగా అప్పటికి టాప్-2ల�
వేసవిలో పొట్టి ఫార్మాట్ మజా ఆస్వాదించిన అభిమానులు ఇక టెస్టు మోడ్లోకి మారిపోతున్నారు. బుధవారం నుంచి ఓవల్ వేదికగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. 2021-23 సర్కిల్లో నిలకడైన ప�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ భారత జట్టు ఖరారైంది. ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 తేదీ వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ మంగళవారం 15 మంది
హైదరాబాద్ : స్వదేశంలో ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. ‘ఇంగ్లాండ్పై 3-1 తేడాతో టెస్టు సిరీస్ నెగ్గిన భారత జట్టుకు హృదయప