భారత మహిళా క్రికెట్లో ఏండ్లుగా ఊరిస్తున్న తొలి ఐసీసీ ట్రోఫీని ఈసారి స్వదేశంలో తప్పక సాధిస్తామని టీమ్ఇండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగ�
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్కు ఐసీసీ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ వారసుడిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రవిడ్ నుంచి హెడ్కోచ్ పగ్గాలు అందుకున్న గౌతం గంభీర్కు కెప్టెన్�
దశాబ్దకాలంగా భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రోకో)కి ‘ఐసీసీ కప్పు’ కలను నిజం చేసుకునేందుకు మరో అవకాశమొచ్చింది.
భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఇన్నాళ్లు అశ్విన్, చాహల్, జడేజా నీడలో అంతగా వెలుగులోకి రాలేకపోయిన కుల్దీప్..తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పడుత