UAE - PCB : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2025) మ్యాచ్లను తమ దేశంలో నిర్వహించేందుకు ఆసక్తి చూపిండం లేదు.
Jay Shah: 2032లో బ్రిస్బేన్లో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. అయితే ఆ క్రీడల్లో క్రికెట్ను జోడించే అంశంపై చర్చ జరిగింది. బ్రిస్బేన్ ఒలింపిక్ కమిటీ సభ్యులతో ఇవాళ ఐసీసీ చైర్మెన్ జే షా మాట్లాడారు.
Rahul Gandhi | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ, త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బాధ్యతలను అదిరోహించబోతున్న జై షాపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
Jay Shah: టెస్టు క్రికెట్కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఐసీసీ కొత్త చైర్మెన్ జే షా తెలిపారు. క్రికెట్ పురోగతికి అడ్డుగా నిలిచిన అన్ని అవరోధాలను తొలగించనున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ ఒకటో తే
Jay Shah:అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మెన్గా న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్ల్కే రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆయన కాలపరిమితి ఉంటుంది. ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స
Sourav Ganguly | బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలాన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించినా కూడా గంగూలీ తన పదవిలో కొనసాగడం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ టీమిండియా మాజీ సారధి కన్ను ప్రస్తుతం
దుబాయ్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మెన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొన్నది. ఆ ఇద్దరూ ఐసీసీ చైర్మెన్ పదవి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐ�