మెరుగైన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నిత్యం లక్షన్నర మంది నార్త్ సిటీ నుంచి కోర్ సిటీకి రాకపోకలు సాగిస్తున్నా... ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించడంలో విఫలమవుతున�
మెట్రో రైలు రెండో దశలోనే ఫోర్త్ సిటీకి మెట్రో కారిడార్ను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ర�
మహానగరంలో మెట్రో రైలు ఏ మార్గాల్లో అవసరమో అధికారులకు బాగా తెలిసే ఉంటుంది. అయినా వాస్తవ పరిస్థితులు, భవిష్యత్ అవసరాలు.. ప్రాజెక్టు ఆమోదయోగ్యమైనా.. అనే విషయాలను ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్
రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో మెట్రో రైలు మార్గం అందరికీ ప్రయోజనం. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపకల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అయితే రేవం
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో హైదరాబాద్లో మెట్రోరైలు విస్తరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సంపూర్ణగా స్వాగతిస్తున్నామని సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పలువు�
కరోనా మహమ్మారికి ముందు నగరంలో మెట్రో రైళ్లు ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండేవి. లాక్డౌన్తో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేయడంతో 90శాతం మంది ఐటీ ఉద్యోగులు ఇండ్ల నుంచే ఉద్యోగాలు చ�