హుజూరాబాద్ పట్టణంలో వరదలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హుజూరాబాద్లో లోతట్టు ప్రాంతాలను సందర్శించి, బాధితుల సమస్యలు తెలు�
ఇంటి ముందు నల్లా ఆన్ చేసిన అగంతకులు.. ఆ శబ్ధానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దంపతులపై కత్తులతో దాడి చేసి భారీ దోపిడీకి ఒడిగట్టారు. 70 తులాల బంగారంతో పాటు రూ.7 లక్షల నగదుతో ఉడాయించారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కేసీఆ�
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు