జమ్మికుంట: దళితబంధుపై వదంతులను కాకుండా వాస్తవాలను నమ్మాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్ణణంలోని 4,5,6,7,10 వ వార్డుల్లో దళిత వాడలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో
ఈటల టెన్షన్ పడుతున్నడు. ప్రభుత్వ ఆదరణ, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పెరుగుతుండడంతో ఏం చేయాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. ఒక్కోసారి అసహనానికి లోనవుతున్నాడు. తాను చేయని పనులు చేసినట్లుగా.. జరుగం�
ఈటల తప్పుడు పనులకు పాల్పడ్డాడు ఇతర పార్టీలతో చేతులు కలిపాడు టీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గం బాగుపడుతుంది విప్ బాల్కసుమన్ కమలాపూర్, ఆగస్టు 11 : తల్లిలాంటి పార్టీకి రాజేందర్ వెన్నుపోటు పొడిచారని �
నాడు మహిళా సంఘ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం విన్నవించినా చోద్యం జీవో ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం 107 గ్రామాలకు 14 చోట్లనే మహిళా సంఘాల భవనాలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు ఇబ్బందులు తాజాగా పరిష్కారం చూపుత�
హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ యాదవ్ తీవ్ర
హుజూరాబాద్ ఎన్నికలు ఒక గరోభోడికి ధనవంతుడికి మధ్య జరుగుతున్నాయి. గరోభోడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ధనవం తుడు ఈటల రాజేందర్. వందల ఎకరాల ఆసామి రాజేందర్ అయితే.. గుంటల్లో భూమిన్నోడు శ్రీనివాస్. ఇప్పుడు శ్
హుజూరాబాద్ | హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావ�
ఇచ్చిన హామీల అమలుపై సమీక్ష ఫిబ్రవరిలో 13 లిఫ్ట్లకు శంకుస్థాపన ఏడాదిన్నరకాలంలోనే పూర్తిచేస్తానని ప్రకటన కృష్ణాకు గోదావరి నీళ్ల ప్రతిపాదనపై చర్చ హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉమ�