సరస్వతీ పుషరాల పదో రోజు కాళేశ్వరానికి భక్తజనం పోటెత్తారు. ఈ నెల 15న ప్రారంభమై మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో తెలంగాణ సహా వి విధ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో త్రివేణి సంగమం కోలాహలం మ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుషరాలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆరో రోజు మంగళవారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్
సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తజనంతో కాళేశ్వరం కిటకిటలాడుతోంది. ఐదో రోజు సోమవారం తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ ప్రాంతాల చెందిన లక్షకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్న�
కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలకు ఆదివారం నాలుగో రోజు భక్తులు పోటెత్తగా, సరైన వసతులు లేక ఇబ్బంది పడ్డారు. ఆలయంలో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. విసుగు చెంది ఈవోకు వ్యతి
రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతర అయిన దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు రెండోరోజు సోమవారం భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్థరాత్రి నుంచి లక్షలాదిగా భక్తులు గుట్టపైకి చేరుకున్నారు. తమ ఇష్ట దైవానికి బోనాలు సమ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిలో ఆలయంలో ఆదివారం జరిగిన పట్నం వారానికి వచ్చిన భక్తులకు తిప్పలు తప్పలేదు. బస చేసేందుకు గదు లు లభించక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ నిర్వహణలో ఉన్న �