నిద్రపోతున్న భర్తపై వేడి నూనె పోయడంతో తీవ్రంగా గాయపడ్డ అతడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్నది. గద్వాల సీఐ శ్రీను కథ నం ప్రకారం.. మల్దకల్ మండలం మల్లెందొడ్డికి చెంద
భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజం. ఇద్దరు కూర్చో ని క్షణికాలం పాటు ఆలోచిస్తే వందేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. కానీ ప్రస్తుత మహిళలు అలా ఆలోచించడం లేదు.
జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal) మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనే పోసింది భార్య. తీవ్రంగా గాయపడిన బాధితుడు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
Street Vendor: ఆయిల్ ప్యాకెట్లను ఓపెన్ చేసేందుకు కత్తెర కానీ.. బ్లేడ్ కానీ వాడలేదు. వేడిగా మరుగుతున్న నూనెలోనే ఆ ప్యాకెట్లను ముంచేశాడు. ఆ తర్వాత ఆ నూనెలోనే పకోడీలు చేసేశాడు. ప్లాస్టిక్ నిండిన ఆయిల్పై ఆన్�
Dalit Teen Pushed Into Hot Oil | లైంగిక వేధింపులను ప్రతిఘటించడంతో దళిత యువతిని వేడి నూనెలోకి తోసివేశారు.( Dalit Teen Pushed Into Hot Oil ) దీంతో ఆమె శరీరంలో సగానికిపైగా కాలిన గాయాలయ్యాయి. బాధిత యువతి సోదరుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశా�
Woman pours hot oil | బంధువైన మీనా దేవితో కార్తీకి ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. అయితే కార్తీకి మరో మహిళతో పెళ్లి సంబంధం కుదిరినట్లు మీనా దేవికి తెల�
ఈఎంఐ చెల్లించకపోవడంపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన సురేంద్ర పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్లో ఒక జగ్గు తీసుకుని కాగుతున్న నూనెను నింపి నవీన్ కుమార్, కుల్దీప్పై పోశాడు.
అమరావతి : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వీఆర్ పేటలో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణతో ఆవేశానికి లోనైన భార్య సత్యవతి భర్త గంగునాయుడు ముఖంపై వేడినూనె పోసి తీవ్రంగా గాయపరిచింది.