IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఆ ఇన్స్టిట్యూట్లో ఆత్మహత్య ఘటన జరగడం ఇది నాలుగోది. మెకానికల్ ఇంజిన
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఎస్ఆర్ గాయత్రి కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు ఇవీ..సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన బైసు శ్రీనివాసరావు, దేవి దంపతులు
Police Officer's Daughter Found Dead | సీనియర్ పోలీస్ అధికారి కూతురు హాస్టల్ గదిలో శవమై కనిపించింది. అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్న ఆమెను హాస్పిటల్కు తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దీం�
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్ హాస్టల్ రూంలో 23 ఏండ్ల విద్యార్ధిని అర్ధంతరంగా తనువు చాలించడం క్యాంపస్లో కలకలం రేపింది.
Delhi IIT | ఢిల్లీ ఐఐటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది.
కాన్పూర్: ఐఐటీ కాన్పూర్లో పీహెచ్డీ చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి తన రూమ్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రశాంత్ సింగ్ రూమ్ లోపలి ను�