మత్తు మందు వికటించి మహిళ మృతిచెందిన ఘ టన జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. అయిజకు చెం దిన కవిత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో గత నెల 26న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్ల�
వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులపై జరుగుతున్న ఆగడాలకు నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలోని దవాఖానలో వైద్యులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎంవో శివప్రసాద్ మా ట్లాడ�
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం ప్రధాన వైద్యశాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ
కరీంనగర్ జనరల్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. పైసా ఖర్చు లేకుండా రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల విలువైన ఆపరేషన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన బ�
తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిరుపేద బాలికకు కోఠిలోని ఈఎన్టీ దవాఖాన వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. కార్పొరేట్ దవాఖానల్లో దాదాపు రూ.5 లక్షల వరకు అయ్యే అరుదైన శస్త్రచికిత్సను పైసా ఖర్చు లేక�
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యులు దంత శస్త్ర చికిత్సల్లో రికార్డును నెలకొల్పారు. డెంటిస్ట్ డాక్టర్ వాడె రవిప్రవీణ్రెడ్డి ఒకే నెలలో 573 సర్జరీలు చేశారు. దేశ చరిత్రలో ప్రభుత్వ దవాఖాన దంత �