Kurnool Bus Fire | కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ట్రావెల్ బస్సు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపిస్తామని ఏపీ మంత్రులు అనిత , మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
జైపూర్ : రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శ్నగర్ పోలీస్స్టేషన్ ప్రాంతంలో రెండు లారీలు ఢీకొట్టుకొని మంటలు చెలరేగాయి. ఇందులో నలుగురు వ్యక్తులు చిక్కుకొని సజీవ దహనమయ