రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్స్టేషన్ పరిధిలోని మిర్జాగూడ గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గార్లకు చెందిన పుల్లఖండం నాగేశ్వరరావు, సరిత దంపతు
Kurnool Bus Fire | కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ట్రావెల్ బస్సు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపిస్తామని ఏపీ మంత్రులు అనిత , మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
జైపూర్ : రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శ్నగర్ పోలీస్స్టేషన్ ప్రాంతంలో రెండు లారీలు ఢీకొట్టుకొని మంటలు చెలరేగాయి. ఇందులో నలుగురు వ్యక్తులు చిక్కుకొని సజీవ దహనమయ