ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ పశ్చిమాసియాలోని ఓ సన్నని జల రవాణా మార్గం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే హర్మూజ్ జల సంధి ప్రపంచంలోనే అత్యంత కీ�
ప్రపంచ చమురు మార్కెట్ రవాణాకు జీవనాడిగా పరిగణించే హర్మూజ్ జలసంధి సమీపంలో మూడు నౌకలు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం. మంటలు ఎందుకు అంటుకున్నాయో కచ్చితమైన కారణం తెలియరానప్పటికీ ఇరాన్,
ముడి చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జల సంధిని ఇరాన్ దిగ్బంధిస్తే పెట్రో లు, ద్రవీకృత సహజ వాయువుల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కె ట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.