ఇరాన్ చర్చలకు దిగి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. హొర్ముజ్ జలసంధిలోని మూడు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్ర
గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హొర్ముజ్ జలసంధి ప్రతిష్టంభనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్-ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు భావిస్తున్న వేళ హొర్ముజ్ జలసంధిలో అ�
ప్రపంచ దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ‘అమెరికా-ఇరాన్' యుద్ధం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధం ముగింపుపై అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది.
హొర్ముజ్ జలసంధి వద్ద నెలల తరబడి సరుకులతో చిక్కుకుపోయి ఉన్న నౌకల్లోని సిబ్బందికి మానవతా చర్యగా సహాయం అందించేందుకు ‘ప్రాజెక్టు ఫ్రీడమ్'ను నిర్వహించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రక
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం కూడా ఆటుపోట్లకు అవకాశాలున్నాయి. అమెరికా-ఇరాన్ల వైఖరి పశ్చిమాసియాలో సంక్షోభంపై మదుపర్లలో స్పష్టమైన అవగాహనను ఏర్పర్చుకోనివ్వడం లేదు మరి. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్తో సీజ్ఫైర్ ఒప్పందాన్ని పొడిగించబోనని మంగళవారం ప్రకటించిన ఆయన.. గంటల వ్యవధిలోనే మాట మార్చారు.
అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం సందర్భంగా సముద్ర గర్భంలో అమర్చిన మందు పాతరలను(సీమైన్స్) గుర్తించి, తొలగించడంలో ఇరాన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ఆలస్యం అయ్యే అవకాశం
అగ్రరాజ్యం అమెరికాకు మరో భారీ షాక్. హొర్ముజ్లో సీక్రెట్ ఆపరేషన్ సందర్భంగా ఆ దేశానికి చెందిన నిఘా డ్రోన్ ఎంక్యూ-4సీ ట్రైటన్ గల్లంతైంది. ఈ డ్రోన్ ధర రూ.1800 కోట్లకు పైమాటే. ఇరాన్తో యుద్ధంలో అమెరికా పెద�
పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. రెండు వారాల కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న తన హెచ్చరికల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట�
కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుని, హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు స్థానిక కాలమానం ప్రకార మంగళవారం రాత్రి 8గంటలకు (భారతీయ కాలమాన
ఇరాన్తో యుద్ధంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం ఇరాన్పై తీవ్ర పదజాలంతో హెచ్చరికలు చేశారు.