అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్తో సీజ్ఫైర్ ఒప్పందాన్ని పొడిగించబోనని మంగళవారం ప్రకటించిన ఆయన.. గంటల వ్యవధిలోనే మాట మార్చారు.
అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం సందర్భంగా సముద్ర గర్భంలో అమర్చిన మందు పాతరలను(సీమైన్స్) గుర్తించి, తొలగించడంలో ఇరాన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ఆలస్యం అయ్యే అవకాశం
అగ్రరాజ్యం అమెరికాకు మరో భారీ షాక్. హొర్ముజ్లో సీక్రెట్ ఆపరేషన్ సందర్భంగా ఆ దేశానికి చెందిన నిఘా డ్రోన్ ఎంక్యూ-4సీ ట్రైటన్ గల్లంతైంది. ఈ డ్రోన్ ధర రూ.1800 కోట్లకు పైమాటే. ఇరాన్తో యుద్ధంలో అమెరికా పెద�
పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. రెండు వారాల కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న తన హెచ్చరికల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట�
కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుని, హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు స్థానిక కాలమానం ప్రకార మంగళవారం రాత్రి 8గంటలకు (భారతీయ కాలమాన
ఇరాన్తో యుద్ధంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం ఇరాన్పై తీవ్ర పదజాలంతో హెచ్చరికలు చేశారు.
హొర్ముజ్ జల సంధి ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో మరో కీలకమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన బాబ్ ఎల్-మండేబ్ జల సంధిపై దృష్టి సారించడం ద్వారా ఒత్తిడిని మరింత పెంచవచ్చని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది.
హొర్ముజ్ జల సంధి గుండా తమ దేశ ఓడరేవులకు నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు శనివారం ఆ దేశ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది.
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం తీవ్రమవుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మరికొంత సమయం ఉంటే హొర్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి తెరవగలదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇరాన్పై యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. హొర్ముజ్ను తెరువకపోయినా యుద్ధం ముగించేస్తామని ఒకసారి, హొర్ముజ్ను తెరిచేవరకూ దాడులు చేస్తామని మరోసారి ప్రకటన�
Strait of Hormuz | పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడంపై చర్చించేందుకు సుమారు 40 దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా భారత్కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశాంగ మంత�