ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం తీవ్రమవుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మరికొంత సమయం ఉంటే హొర్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి తెరవగలదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇరాన్పై యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. హొర్ముజ్ను తెరువకపోయినా యుద్ధం ముగించేస్తామని ఒకసారి, హొర్ముజ్ను తెరిచేవరకూ దాడులు చేస్తామని మరోసారి ప్రకటన�
Strait of Hormuz | పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడంపై చర్చించేందుకు సుమారు 40 దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా భారత్కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశాంగ మంత�
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిపై మరింత పట్టు సాధించేందుకు ఒక కొత్త నిర్వహణ ప్రణాళికను ఇరాన్ పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదించింది.
త్వరలో ఒప్పందం కుదిరి హొర్ముజ్ జలసంధి తెరుచుకోకపోతే ఇరాన్కు చెందిన కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా భారీ దాడులు జరుపుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Jag Vasant | దేశంలో గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో మరో ఎల్పీజీ నౌక ‘జగ్ వసంత్’ భారత్ చేరుకున్నది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద 23 రోజుల పాటు ఇది చిక్కుకున్నది. ఇరాన్తో భారత్ దౌత్య చర్చల నేపథ్యంలో ఇ�
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో పశ్చిమాసియా యుద్ధంపై ఓ ప్రకటన చేసిన ప్రధాని.. యుద్ధం కారణంగా భారత్లో కూడా పరిస్థ�
గల్ఫ్ దేశాలు, అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ‘హొర్ముజ్ జలసంధి’ని ఇరాన్ ఒక ఆయుధంగా వాడుకుంటున్నది. హొర్ముజ్లో వందలాది నౌకల రాకపోకలను అడ్డుకున్న ఇరాన్, ఇప్పుడు కొత్తగా ట్రాన్సిట్ ఫీ అంటూ నౌకలపై
Pakistan : ఇరాన్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్పై దారుణంగా పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా చమురు సరఫరా ఆగిపోవడంతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చమురు వాడకంపై ఆంక్షలు విధి
Russia : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై నీలిమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియా సహా అనేక దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే అవకాశం ఉంది.