Haney Bee attack | వీర్నపల్లి , ఏప్రిల్ 18: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలపై శుక్రవారం తేనటీగలు దాడి చేశాయి.
అవసరం ఏదైనా చేయిస్తుందంటారు. ఆ అవసరంలోంచే ఓ ఆలోచన పుట్టింది. కరోనా సోకిన తన తల్లికి రోజూ తేనె కావాల్సి వచ్చింది. కానీ మార్కెట్లో దొరికేది అతడికి నచ్చేది కాదు. స్వచ్ఛమైన తేనె కావాలంటే అంత సలువు కాదు.
చదువు పూర్తయ్యాక చేసే పనిలో అటు ఆదాయానికి ఆదాయం.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండాలనుకున్నాడు ఓ యువకుడు. తాను అభ్యసించిన శాస్త్ర సాంకేతిక విద్యను సంప్రదాయ సాగు బాటలో కాస్త భిన్నంగా అమలు చేయాలనుకున్నాడు బీటె
ఏపీలోని అంబేద్కర్-కోనసీమ జిల్లా అంకంపాలెంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారక స్థితిలోకి చేరుకోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ది. కార్తిక వనభోజనానికి గ్రామస్థులు సమీప త�
భువనేశ్వర్, సెప్టెంబర్ 14: జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులను తేనెటీగలతో అడ్డుకొనేందుకు ఒడిశా ప్రభుత్వం సిద్ధమైంది. ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించకుండా అంగుల్ జిల్లాలోని అత్మాల్లిక్ అట�
తాజాగా ‘తేనెటీగల పుప్పొడి’ సూపర్ ఫుడ్స్ జాబితాలో చేరింది. పూలనుంచి తేనెటీగలు సేకరించే పుప్పొడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని వైద్యంలో ఉపయోగిస్తారు. పుప్పొడిలో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, విటమి�