భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహ�
వైద్యరంగంలో హోమియోను మించిన వైద్యం లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్లోని పద్మనగర్లో గల ప్రకృతి హోటల్లో ఐదో రాష్ట్రస్థాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా వారికి గుడి కట్టించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఓ వైద్యుడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్త�
పదో తరగతి విద్యార్థుల కోసం ఆయుష్ విభాగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. వార్షిక పరీక్షలు రాసే పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. పరీక్షల వేళ విద్యార్థుల మేధోశక్తిని, పఠన సామర్థ్యాన్ని పెం�