ఇండియన్ మెన్స్ హాకీ ( Hockey ) టీమ్ సాధించిన అద్భుత విజయంపై సెలబ్రిటీల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు టీమ్ను ఆకాశానికెత్తారు. అసాధారణ పోరాటంతో 41 ఏళ్ల త�
ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ ( hockey ) టీమ్ సెమీఫైనల్లో బెల్జియంతో ఓడిన విషయం తెలుసు కదా. ఈ ఓటమిపై కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ స్పందించాడు. ఈ మ్యాచ్ ఓడిపోయామని బాధపడుతూ కూర్చునేంత సమయం లేదని, �
ఒలింపిక్స్లో తొలిసారి సెమీస్కు భారత మహిళల హాకీ జట్టు గుర్జీత్కౌర్ సూపర్ గోల్ క్వార్టర్స్లో ఆస్ట్రేలియాపై విజయం డిస్కస్ త్రోలో కమల్ప్రీత్ కౌర్కు నిరాశ హాకీలో అమ్మాయిలు అద్భుతం చేశారు. ప్రత�
టోక్యో: ఒలింపిక్స్లో ఆదివారం ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ సెమీఫైనల్ చేరడమే ఓ అద్భుతం అనుకుంటే.. సోమవారం మహిళల టీమ్ అంతకుమించిన అద్భుతాన్నే సాధించింది. లీగ్ స్టేజ్లో వరుసగా మూడు మ్యాచ్లు ఓడి.. క్�
గతమెంతో ఘనమంటూ చరిత్ర చెప్పుకొని సరిపెట్టుకుంటున్న భారత హాకీ అభిమానులకు మన్ప్రీత్సింగ్ సేన తీపికబురు చెప్పింది. 49 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్కు అర్హత సాధించి శెభాష్ అనిపించింది. ఆదివారం జ�
బాక్సింగ్లో సెమీస్కు చేరిన లవ్లీనా ఓడినా కాంస్యం ఖాయం.. బ్యాడ్మింటన్ సెమీస్లో పీవీ సింధు సెమీస్ పోరుసింధు X తైజూ మ. 3.20 నుంచిసోనీలో విశ్వక్రీడలు ప్రారంభమై వారం రోజులైనా ఇప్పటి వరకు ఒక్క పతకమే చేజిక్కి
ఒలింపిక్స్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్ చేరిన ఇండియన్ హాకీ టీమ్ విజయ పరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 5-3 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తు చేసింది.
టోక్యో: ఒలింపిక్స్ హాకీ పూల్ ఎలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా చిత్తుగా ఓడింది. ఆసీస్ ఏకంగా 7-1 గోల్స్ తేడాతో గెలవడం విశేషం. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలిచి శుభారంభం చేసిన ఇండియ
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్రత్న కోసం భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్, దీపిక కుమారి పేర్లను హాకీ ఇండియా (హెచ్ఐ) శనివారం సిఫారసు చేసింది. పురుషుల జట్టు వైస
బెంగళూరు: అనుభవం, యువ ప్లేయర్ల మేళవింపుతో ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు భారత మహిళల హాకీ జట్టు ఎంపికైంది. విశ్వక్రీడల్లో పతకమే లక్ష్యంగా రాణిరాంపాల్ సారథ్యంలో16 మంది ప్లేయర్లతో కూడిన జట్టును హాకీ ఇ
మన్ప్రీత్ సింగ్బెంగళూరు: టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించి కరోనా యోధులకు అంకితమివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ చెప్పాడు. కరోనా నుంచి లక్షలా�
లుసానె: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో భారత్ ఆడాల్సిన తదుపరి మ్యాచ్లు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం కొనసాగుతుండటంతో ఈ నెల 15,16న స్పెయిన్తో జరుగాల్సిన మ్యాచ్�
2014 తర్వాత తొలిసారి.. షెడ్యూల్ వెల్లడించిన ఈసీబీ లండన్: ఇంగ్లండ్తో భారత మహిళల జట్టు ఈ ఏడాది జూన్ 16 నుంచి చరిత్రాత్మక టెస్టు ఆడనుంది. 2014 తర్వాత టీమ్ఇండియా టెస్టు క్రికెట్ ఆడడం ఇదే తొలిసారి కానుంది. బ్రిస
బ్యూనస్ ఎయిర్స్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయంతో సత్తాచాటింది. సోమవారం ఇక్కడ ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన రెండో మ్యాచ్లో టీమ్ఇండియా 3-0తో ఏకపక్ష విజయం �