J&K Assembly polls | కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో బుధవారం జరిగిన తొలి విడత పోలింగ్లో 58.85 శాతం ఓటింగ్ నమోదైంది. కిష్త్వార్లో అత్యధికం, పుల్వామాలో అత్యల్పంగా పోలింగ్ జరిగింది.
పిన్న వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకొన్న మాలావత్ పూర్ణ మరో చరిత్ర సృష్టించింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ డెనాలి (6,190 మీటర్లు) శిఖరాన�
ప్రపంచంలోని అన్ని ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించడమే తన ముందున్న లక్ష్యమని పర్వతారోహకురాలు అన్వితారెడ్డి అన్నారు. ఇటీవల దిగ్విజయంగా ఎవరెస్ట్ను అధిరోహించిన ఆమె హైదరాబాద్ చేరుకున్న సందర్భంగ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆరు నెలల కనిష్ఠానికి కరోనా కేసులు, నాలుగు నెలల గరిష్ఠానికి డెత్ టోల్ చేరింది. ఒక్క డిసెంబర�
ఖమ్మం : నగర వ్యవసాయ మార్కెట్లో తిరిగి ఎర్రబంగారం (తేజా రకం ఏసీ మిర్చి ) ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో ఆశించిన మేర ధర పలికినప్పటికీ గడిచిన సంవత్సరంలో క్వింటా ధర రూ22వేల వరకుపలికింది. అయితే వారం రోజు�
లండన్: బ్రిటన్లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన రేపుతున్నది. రోజువారీ కేసుల నమోదు ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. ఆ దేశంలో శుక్రవారం 35 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరి 22 తర్వాత బ్రిటన్లో గరిష్ఠ సంఖ్�