చెట్టుపై ఉన్న గాలిపటాన్ని తీసే క్రమంలో హైటెన్షన్ వైర్లు తగిలి ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లిలో సోమవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
Kazipet | సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సెంటింగ్ యార్డులో శనివారం ఓ యువకుడు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగిలి షాక్తో తీవ్ర �
అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి.. రైలెక్కి.. హైటెన్షన్ వైర్లను పట్టుకొని.. ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంకాలనీకి చెంద�
Labourers | ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి.