రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటుచేసి లైబ్రేరియన్లను నియమించాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి తెలంగాణ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్, నిరుద్యోగుల సంఘం సభ్యులు విజ్ఞప�
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎన్నో గొప్ప సంస్కరణలు అమలయ్యాయి. ఇప్పుడు మరో మానవీయ పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. చక్కని చదు�
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు చేపట్టిన లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్)కు ‘ఉన్నతి’ అనే పేరును అధికారులు ఖరారు చేశారు. ఈ పేరుతోనే ఏడాది పొడవునా కార�
ఎందరికో విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన హుస్నాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలకు సిద్ధమైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఈ సర్కారు బడి ఊపిరిపోసుకుంది. 1947లో ప్రాథమ�
రాష్ట్రంలోని సర్కారు బడులు డిజిటల్ ఎడ్యుకేషన్ దిశగా అడుగులేస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా 2 వేలకు పైగా ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. జిల్లా కేం ద్రంలోని ఎదిర, గాంధీరోడ్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు.