COVID-19 | దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే ఇన్ఫ్లుయెంజా సైతం ఆందోళనక కలిగిస్తున్నది ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్�
Minister Harish Rao | ఇన్ఫ్లుయెంజా కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో బుధవారం వైద�
fire accidents | నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్కే భవన్లో హైదరాబాద్ నగరంలో భవనాల్లో అగ్నిప్రమాదల ఘటనపై ఉన్నతస్
Home Minister Mahmood Ali | అగ్ని ప్రమాదాలపై హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంశాఖ, ఫైర్ సర్వీసెస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ
Minister Harish Rao | అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి
హరీశ్రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం
ప్రారంభంకానున్నది. ఈ సందర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించా�
CS Somesh Review on covid Conditions in Telangana | రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్రెడ్డితో పాటు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సం�
మంత్రి గంగుల | రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 వానకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇదే అంశంపై సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి స�
CM KCR | ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష ప్రారంభమైంది. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న