యువహీరో రాజ్తరుణ్- లావణ్య వివాదం గత కొద్ది రోజులుగా హాట్టాపిక్గా మారింది. గత పదకొండేళ్లుగా రాజ్తరుణ్తో తాను సహజీవనం చేస్తున్నానని, తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార�
రాజ్తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా॥ రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సంద�
హీరో రాజ్ తరుణ్కు (Raj Tarun) నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావలసిందిగా తాఖీదులిచ్చారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరు�
Raj Tarun | హీరో రాజ్తరుణ్ (Raj Tarun) లేని లైఫ్లో తాను ఉండలేనని, బతకలేనని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్కు లావణ్య మెసేజ్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్కు సందేశం పంపించడంతో అప్రమత్తమైన అతడు.. వెం�
Raj Tarun | సినీ నటుడు రాజ్ తరుణ్పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు చేయగా.. 420, 506, 493 సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.