గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు వెలగటూర్ మండలంలో శుక్రవారం గంటపాటు ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది. ఈ వర్షాల వల్ల రోడ్లపైన వరద ప్రవహించింది.
అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వర్షం పడగా, అత్యధికంగా గుండ్లపల్లిలో 12 మిల్లీమీ�
కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. భిక్కనూర్, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, బాన్సువాడ, రాజంపేట, దోమకొం�
ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో దొంగతనాలకు పాల్పడ్డారు. బాన్సువాడలో రూ.29.40 లక్షల నగదు, న్యావన�
మేడ్చల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల పరిధిలోని నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. 14 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల �