అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారికి ఫలాలు అందేలా చొరవ చూపే జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా మారింది. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఐదు అరకొర హామీలను నెరవేర్చకపోవడం జర్నలిస్టుల సంక్ష�
పేదల ఆరోగ్య భద్రతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పెద్దపీట వేసిందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గుర్తుచేశారు. శనివారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహ�
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచే�
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఇవాళ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. సెంట్రల్ ఎక్సైజ్ , హెల్త్ సెక్యూర్టీ, నేషనల్ సెక్యూర్టీ సెస్, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు�
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్లూజే) నేతలు విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్లో ప్రత్యేక సద�
గుండెపోటు వచ్చిన ఏఆర్ ఎస్సై జనార్దన్రావును ‘గోల్డెన్ అవర్'లో ఓ ప్రముఖ దవాఖానకు తీసుకెళ్లినా.. వారు ‘పోలీసు ఆరోగ్య భద్రతా?’ అని ప్రశ్నించి.. ఇక్కడ కుదరదంటూ వెనక్కి పంపడం, సమయం మించిపోయి అతను చనిపోవడంతో
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఒగ్గు పూజారులు కలిసి తమ సమస్యలను విన్నించారు. తమకు ఆరోగ్యభద్రత కల్పించాలని, వృత్తిపరమైన కార్యక్రమాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్�