రాష్ట్రంలో ఉద్యోగులకు హెల్త్ స్కీంను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిట�
: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు లబ్ధి చేకూర్చేందుకు నూతన హెల్త్స్కీంను ప్రవేశపెడతామని మంత్రి హరీశ్రావు హామీనిచ్చినట్టు పీఆర్టీయూ నేతలు తెలిపారు.
ఏండ్ల కాలంగా ఎవరికీ చెప్పుకోవాలో తెలువక లోలోపలే కుమిలిపోయి.. వ్యాధి ముదిరే దాకా అలాగే ఉంటూ ప్రాణాలమీదికి తెచ్చుకునే మహిళలు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానిక�
మహిళా దినోత్సవం కానుకగా రాష్ట్ర సర్కారు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 15 సెంటర్లలో సేవలు ప్రారంభం కాగా, అంతటా విశేష స్పందన లభించింది. మొదట�
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పైసా ఖర్చు లేని పటిష్ఠమైన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రకటించింది.