న్యూఢిల్లీ: వరుసగా పెరుగుతూ వచ్చిన అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా చౌకయ్యాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగార
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: హెచ్డీఎఫ్సీ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 15.8 శాతం పెరిగి రూ.8,434 కోట్లుగా నమోదైంది. గతేడాది రూ.7,280 కోట్ల ల
ముంబై: మార్ట్గేజ్ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్..పలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీరేట్లు మార్చి 30 నుంచి అమల
ముంబై : లక్ష మంది బ్యాంకు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్ను స్పాన్సర్ చేస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులకు కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసుల వ్యయాన్�
ముంబై: గతవారం స్టాక్ మార్కెట్లలో టాప్-10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,13,532.5 కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్లలో విస్త్రుత స్థాయిలో సెంటిమెంట్ బలపడటం దీనికి కారణం. ప్రత్యేకించి బ్యాంకింగ్ ష