నర్సాపూర్ మండల పరిధిలోని ఖాజీపేట్ గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతోపాటు వడగండ్ల వాన తోడవడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో పాటు రేకుల షెడ్లు, ఇండ్లు ధ్వంసమయ్యాయి.
కుండపోత వాన.. గుండెకోతను మిగిల్చింది. నాలాలో కొట్టుకుపోయి.. ఓ చిన్నారి మృతి చెందడం నగరవాసులను తీవ్రంగా కలిచివేసింది. శనివారం ఉదయం నగరాన్ని వాన ముంచెత్తింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడం
గత నెలలో కురిసిన అకాల వర్షం మక్కపంటను ముంచింది. రైతులకు నష్టాలను మిగిల్చింది.. జిల్లాలోని మధిర, బోనకల్లు మండలాల పరిధిలో నష్ట తీవ్రత ఎక్కువగా కనిపించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షబీభత్సం సృష్టించింది. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నా యి. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల కురిసిన పిడుగుల వానకు ముగ్గురు మరణించగా, 20 గొర్రెలు మృత్యువాత పడ్డా యి.
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సరారు అండగా నిలుస్తున్నది. దేశానికే అన్నం పెట్టే రైతన్న ఆగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదికుగా నిలిచారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10 �
అకాల వర్షంతో నిరాశ్రయులైన వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ భరోసా కల్పించారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు.
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
చురుకుగా నైరుతి రుతుపవనాలు మూడు రోజులు అతి భారీ వర్షాలు వెల్లడించిన వాతావరణ కేంద్రం హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో