సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట గాంధీ పార్కులో సిద్దిపేట తొలి శాసన సభ్యుడు ఎడ్ల గురువారెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ
సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్డును ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అభివృ
‘వాగు ఎండిపాయెరో.. పెద వాగు తడి పేగు ఎండిపాయెరా..’ అని గోరటి ఎంకన్న పాడినట్టు కూడవెల్లి వాగు ఎండిపోతుంటే ఆ వాగుకు ఆనుకొని అటూ ఇటు వేల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు పొట్టకొచ్చిన చేనును చూస్తూ తట్టుకోలేని స�
గుండు భూపేష్ | రాష్ర్ట టీడీపీ అధికార ప్రతినిధి గుండు భూపేష్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్. రమణకు
ప్రపంచంలోనే మహా నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో చరిత్ర సృష్టించింది. కొండపోచమ్మ రిజర్వాయర్నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కే �
కాళేశ్వర ప్రాజెక్టు | కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో
సిద్ధిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పాములపర్తి, వర్గల్ నవోదయ వద్ద కెనాల్ పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. రేపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిం
‘తెలంగాణ ప్రాంత కళాకారులు, యాస, భాషలతో రూపొందుతున్న చిత్రమిది. సిద్దిపేటలోనే షూటింగ్ మొత్తం జరపాలని చిత్రబృందం నిర్ణయించడం అభినందనీయం’ అని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు. ‘వెంకీ పింకీ జంప్’ చి
సిద్దిపేట : ఆయిల్ పామ్ సాగుతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఉద్యాన, ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై సిద్దిపేటలో ఆదివారం రైతులకు అవగాహన సద�
రాష్ట్రంలో గులాబీ, నీలి విప్లవం గొల్లకుర్మలు, మత్స్యకారులకు అండగా ప్రభుత్వం 117 సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు ఖైరతాబాద్ : ‘ఒకప్పుడు చేపలను దిగుమతి చేసుకునే వారం. ఆంధ్రా, కోస్�
పన్నుల వాటాలో 14 వేల కోట్ల నష్టం 18 సార్లు పెరిగిన పెట్రోలు, డీజిల్ పన్నులు రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించం ద్రవ్య బిల్లులపై చర్చలో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కేంద్