రాష్ట్రంలో చేనేత రంగం చతికిలపడింది. నేతన్నల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. నేతన్నల బకాయిలను కొత్త సర్కారు చెల్లించకపోవడంతో చ�
చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. దేశంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను రద్దు చేయగా.. ఉద్యమ నేత కేసీఆర్ నేత
చేనేత రంగంపై విధించిన జీఎస్టీ పన్నును కేంద్రం వెంటనే ఎత్తివేయాలని టీ(బీ)ఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీ-20లోగోను చేనేత వస్త్రంపై తయారుచేసిన చేనేత కళాకారుడ
చేనేత రంగ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. కేంద్రం వారికి సంబంధించిన వివిధ పథకాలను రద్దు చేసి నేతన్నల నడ్డి విరుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. చే�
మియాపూర్ , ఆగస్టు 7 : వందలాది కార్మిక కుటుంబాలు ఆధార పడి ఉన్న చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలీ సం�
కేంద్ర ప్రభుత్వంపై నేతన్నల ఆగ్రహం జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలి హ్యాండ్లూమ్ మార్చ్తో కేంద్రంపై నిరసన హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) 12 శాతాని�