హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సబ్జూనియర్ బాలుర హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో ఆతిథ్య తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్లో తెలంగాణ 32-11 తేడాతో మధ్యప్రదేశ్పై ఘన విజయం స�
నేటి నుంచి జాతీయ సబ్జూనియర్ బాలుర చాంపియన్షిప్ టోర్నీ ఏర్పాట్లన్నీ పూర్తి హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో జాతీయస్థాయి టోర్నీకి వేదిక కాబోతున్నది. కరోనా వైరస్ విజృంభణతో గత కొన్ని నెలలుగా న�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ఈనెల 7 నుంచి మొదలయ్యే 37వ సబ్జూనియర్ జాతీయ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ సోమవారం ఆవిష్కరించారు. సరూర
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ)లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించిన ఆసియా హ్యాండ్బాల్ ఫెడరేషన్ (ఏహెచ్ఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర ఏజీఎమ్లో ప్రీత
లక్నో: జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ)లో నెలకొన్న సంక్షోభానికి ఆ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్రావు ముగింపు పలికారు. ఆదివారం లక్నోలో జరిగిన హెచ్ఎఫ్ఐ సర్వసభ్య సమావేశంలో మొత్తం 33 సంఘాలక
హైదరాబాద్ : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పిలుపు మేరకు గచ్చిబౌలి స్టేడియంలో ఒలింపిక్స్ సెల్ఫీ పాయింట్ను శాట్స్ ఏర్పాటు చేసింది. దీనిని జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేష�
హైదరాబాద్ : కొవిడ్తో ఇబ్బందుల్లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్రికెటర్ స్రవంతి నాయుడుకు భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు అండ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో హ్యాండ్బాల్ క్రీడకు మరింత ఆదరణ పెరిగే దిశగా కీలక అడుగు పడింది. ప్రతిభ కల్గిన యువ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఖేలో ఇండియాలో హ్యాండ�
హైదరాబాద్ : దేశంలో హ్యాండ్బాల్కు విశేష ఆదరణ పెరిగే దిశగా కీలక అడుగుపడింది. భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు (హెచ్ఎఫ్ఐ) జగన్మోహన్ రావు కృషితో ఖేలో ఇండియాలో హ్యాండ్బాల్కు చోటు దక్కింది. ఖేలో �
మహబూబ్నగర్ టౌన్: జిల్లా కేంద్రంలో జరిగిన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో ఆతిథ్య పాలమూరు జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం స్థానిక శ్రీరామ ల్యాండ్మార్క్లో పాలమూర
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్లో ఈనెల 31 నుంచి 43వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ జరుగనుంది. నగరంలోని సరూర్నగర్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 4వ తేదీ వరకు టోర్నీ నిర్వహణకు ఏర్పాట్ల�
ఆదిలాబాద్ రూరల్ : హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ఢిల్లీలో నిర్వహించనున్న జూనియర్ బాయ్స్ నేషనల్ హ్యాండ్బాల్ పోటీలకు రెఫరీగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ