సిద్దిపేటలో ఏటా నిర్వహించే హాఫ్ మారథాన్ (Half Marathon) ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై హాఫ్ మారథాన్ను నిర్వహించారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ �
ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన హాఫ్ మారథాన్ నిర్వహిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట ఏ రంగంలోనైనా ఆదర్శంగా ఉండాలన్నదే తన తపన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా జ
సిద్దిపేట (Siddipet) పరుగుల సందడిగా మారిందని, సరికొత్త కార్యక్రమానికి వేదికైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా మారిందని చెప్పారు. సిద్దిపేట సరికొత్త ఆవిష్
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ చరిత్ర సృష్టించింది. మైనస్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గడ్డకట్టిన ప్యాంగాంగ్ త్సో సరస్సుపై విజయవంతంగా హాఫ్ మారథాన్ నిర్వహించి గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పోలీసు శాఖ, రన్నర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన హాఫ్ మారథాన్ పురుషుల విభాగంలో రమేశ్ చంద్ర ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో విజేతగా నిల�
హుస్నాబాద్టౌన్, మార్చి 27: సంపూర్ణ ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్లో ఆదివారం పోలీస్శాఖ ఆధ్వర్య�