అర్హులైన ముస్లింలు 2026లో చేపట్టే హజ్ యాత్రకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు చెప్పారు.
Sania Mirza : భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా (Sania Mirza) ప్రస్తుతం దైవ చింతన మీద దృష్టి పెట్టింది. మతపరంగా ముస్లిం అయిన సానియా త్వరలోనే పవిత్రమైన హజ్(Hajj) యాత్రకు వెళ్లనుంది.
హజ్ దరఖాస్తుల కోసం సౌదీ అరేబియాలో ఇటీవల ‘మొతావిఫ్' పేరుతో ప్రభుత్వ పోర్టల్ను ప్రారంభించింది. యాత్ర కోసం ప్రతీ ఒక్కరు ఈ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ దరఖాస్తుల నుంచి ఆటోమేటెడ�
రాష్ట్రంలో సోమవారం నుంచి హజ్యాత్ర ప్రారంభం కానున్నది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 5.50 గంటలకు వివిధ జిల్లాలకు చెందిన 373 మంది యాత్రికులు హజ్కు బయలుదేరుతారు.
ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు హాజ్కమిటీ చైర్మన్ మహ్మద్సలీం వెల్లడించారు. యాత్రికుల కోసం హైదరాబాద్లోని నాంపల్లిలోని హజ్ హౌస్లో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్లోని �
ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో హజ్ యాత్రకు వెళ్లే వారికి తర్పీయతి కార్యక్రమాన్ని ఏర్�
హజ్యాత్ర విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన దాదాపు 3,500 మంది
తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్యాత్ర ఏర్పాట్లపై హాజ్కమిటీ, మైనార్టీ శాఖ అధికారులతో మంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.