రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు హజ్ కమిటీ కోటాలో 7,811 మంది హాజీలు ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు.
హజ్ యాత్రలో యాత్రికులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించిన మాక్ ఏవియేషన్ అకాడమీ సిబ్బందికి హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం ఆదివారం ప్రశంసా పత్రాలు అందజేశారు.
తెలంగాణ నుంచి హజ్కు వెళ్లిన యాత్రికులు ఈ నెల 15 నుంచి తిరిగి రానున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు హజ్ కమిటీ చైర్మన్ సలీమ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి హజ్ ట
హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. 7 నుంచి హజ్ యాత్రికుల ప్రయాణం మొదలుకానున్న నేపథ్యంలో శనివారం నాంపల్లిలోని హజ్హౌస్ల�