హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): నాంపల్లిలోని హజ్హౌస్ నుంచి సోమవారం బయలు దేరిన హజ్యాత్రికులకు కమిటీ తరఫున చైర్మన్ మహ్మద్ సలీమ్ వీడ్కోలు పలికారు. ఆయన మాట్లాడుతూ..
ఇప్పటి వరకు 37 విమానాల్లో 5550 మంది కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు ముఫ్తీ అన్వర్ అహ్మద్ ఖాద్రీ, సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్ ఉల్హాక్ హజ్కమిటీ ఏఈవో ఇర్ఫాన్ షరీఫ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.