‘బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసనస భాపక్ష ఉపనేత హరీశ్రావు చర్చలకు వస్తే మేమూ సిద్ధం. గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్దకు ముగ్గురం మంత్రులం వ స్తం’ అని ఎస
‘గురుకుల టెండర్లలో అక్రమాలు జరిగింది ముమ్మాటికీ నిజం.. ఆధారాలు సహా నిరూపించేందుకు బీఆర్ఎస్ సిద్ధం.. దమ్ముంటే హైదరాబాద్ ప్రెస్క్లబ్కు రండి. తేదీ, సమయం మీరే చెప్పండి’ అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ �
గురుకుల టెండర్లలో రూ. 2వేల కోట్లంటూ వస్తున్న కథనాలు అవాస్తవమని బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. కుంభకోణం వార్తలపై ఆమె వివరణ ఇచ్చారు. గురుకుల హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలను ఒకే గొడుగు కిందికి
Gurukul Tenders | ‘కేంద్రీకృత విధానం వల్ల అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుబాటులోకి వస్తాయి. జవాబుదారీతనం ఉంటుంది. అందుకే కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నాం’ అని కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది.
Dasoju Sravan | గురుకులాల కిరాణ కొనుగోళ్లలో అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల వ్యవస్థను పక్కనబెట్టడం తీవ్ర అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Gurukul Tenders | విద్యార్థులకు అందించే వెల్కమ్ కిట్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరతీసింది. గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. మొత్తం విలువలో దాదాపు రూ.1,100 కోట్లకు పైగా ఆ రాష్ట్ర కంపెనీ�
RS Praveen Kumar | గురుకుల విద్యా సంస్థలకు అవసరమై న సరుకుల సరఫరా టెండర్లలో రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.