అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని, భర్త తన భార్యపై ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ అది అత్యాచారమేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
గోద్రా అల్లర్లకు సంబంధించిన పలు కేసుల్లో తాజాగా 35 మంది నిందితుల్ని నిర్దోషులుగా పేర్కొంటూ గుజరాత్లోని ఓ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని సాగిన హత్యాకాండ, దాడులు..ఇ�
Godhra riot Cases | గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో (Godhra riot Cases) నిందితులైన మరో 35 మందిని నిర్దోషులుగా గుజరాత్ కోర్డు ప్రకటించింది. గోద్రా అల్లర్లు ప్రణాళిక ప్రకారం జరుగలేదని పేర్కొంది.
Hardik Patel: హార్దిక్ పటేల్ను అరెస్టు చేయాలని గుజరాత్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 2017 నాటి కేసులో అతను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు.
అహ్మదాబాద్ : గుజరాత్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతో పాటు మరో తొమ్మిది మంది గురువారం మెజిస్టీరియల్ కోర్టు మూడు నెలల శిక్ష విధించింది. ఐదేళ్ల కిందటి నాటి కేసులో అనుమతి లేకుండా ‘ఆజాదీ మా
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 49 మందిని దోషులుగా తేల్చారు. ప్రత్యేక కోర్టు ఇవాళ ఆ కేసులో తీర్పునిచ్చింది. ఆనాటి పేలుళ్లలో 56 మంది మరణించారు. 200 మందికి