రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లాయని గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో ఈ తప్పులు వచ్చినా వాటిని టీజీపీఎస్సీ అధికారుల�
టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న 31 జిల్లాల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 1:50 నిష�
గ్రూప్ -1 పరీక్షలను ఈ నెల 16న యథాతథంగా నిర్వహించాలని, అయితే ఆ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాలనే అంశంపై తాము వెలువరించే తుది ఉత్తర్వులకు కట్టుబడి పరీక్ష ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు స్పష్