గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై ఆరోపణల నేపథ్యంలో టీజీపీఎస్సీ స్పందించింది. పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను టీజీపీస్సీ సోమవారం విడుదల చేసింది. పలువురు అభ్యర్థులు 900 మార్కులకు 500కు పైగా మార్కులు సాధించారు. ఓ అభ్యర్థి 570 మార్కులు సాధించగా, ఓ మహిళా అభ్యర్థికి 532.5 మార్కులొచ్చాయి. మరికొందరు 530
ఎప్పుడెప్పుడా..? అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ మార్కుల జాబితా విడుదలపై టీజీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఈ నెల 10న గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజిల్ మార్కుల జాబితాను విడుదల చేయనున్న�
రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి లైన్ క్లియరైంది. ఈ ఫలితాల విడుదలకు అవరోధంగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో 10-12 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చే�