జిల్లాలోని మార్కెట్ యార్డులో పల్లి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు ప్రభుత్వం చేయూత లేక పెట్టుబడుల కోసం ఆసాముల వద్ద అప్పులు తెచ్చి పంటసాగు చేశారు. పంట చేతికి వచ్చిన తర్వాత రైతన్న మార్కెట్లో పంటను అమ�
వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో సాగు చేస్తున్న వేరుశనగ పంట ఆశాజనకంగా ఉన్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో బోర్లలో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు ప్రతి ఏటా వ్యవసాయ బోర్ల కిందే యాసంగిలో వేరుశనగ
Telangana | తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరి
సాగు పెంపుపై వ్యవసాయశాఖ యోచన 5-6 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక మన పల్లీకి అంతర్జాతీయ డిమాండ్ హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): యాసంగిలో వరిపంటకు ప్రత్యామ్నాయంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. వే
మంత్రి నిరంజన్ రెడ్డి| రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా వేరు శనగకు డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంల రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును
‘గ్రౌండ్నట్ సీడ్ బౌల్’గా రాష్ర్టాన్ని తీర్చిదిద్దాలి ఇక్రిశాట్, అగ్రి వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధన రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక ప్రణాళిక అధికారులతో సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్,
అఫ్లాటాక్సిన్హ్రిత వేరుశనగ ఉత్పత్తి యాసంగిలోనూ పల్లీపండే ఏకైక రాష్ట్రం గుజరాత్లో ప్రతికూలతలున్నా సాగు తెలంగాణ రైతులూ ఆ దిశగా దృష్టిసారించాలి గుజరాత్ పర్యటనలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస�
వ్యవసాయ మొత్తం విస్తీర్ణం 800 ఎకరాలు ప్రతి వానకాలం 480 ఎకరాల్లో వేరుశనగ సాగు ఒక్కో ఎకరంలో 8 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు పోకుండా రైతుల ఇండ్ల వద్దే అమ్మకం పెట్టుబడి ఖర్చుపోగా ఎకరానికి 20 వేల ఆదాయం యాస�
ఢిల్లీ ,జూన్ 8: దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖర�
ఢిల్లీ,జూన్ 8: తూర్పు ప్రాంతం నుంచి వేరుశనగ ఎగుమతిని పెంచే అవకాశాలకు ఊతమిస్తూ, పశ్చిమ బంగాల్ నుంచి నేపాల్కు 24 మెట్రిక్ టన్నుల వేరుశనగను ఎగుమతి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా రైతుల నుంచి సేకరించిన పంటన�