ఇంగ్లండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన భారత్ తమ ఆఖరి పోరులో ఆకట్టుకోలేకపోయింది. శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఐదో టీ20 పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
INDW vs ENGW : ఇంగ్లండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు చివరి మ్యాచ్లో ఓటమి పాలైంది. ఓపెనర్ షఫాలీ వర్మ(75) అర్ధ శతకంతో పోరాడినా మిడిలార్డర్ వైఫల్యంతో భారీ స్కోర్ చేయలేకపోయింది.
ECB : స్వదేశంలో భారత మహిళల జట్టుతోపొట్టి సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్కు బిగ్ షాక్. సిరీస్లో వెనకబడిన ఆ జట్టు కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) సేవల్ని కోల్పోనుంది. ఎడమ వైపు గజ్జ భాగంలో గాయం కావడంతో ఆమె మూడో ట�
Kane Williamson: సెకండ్ టెస్ట్కు కేన్ విలియమ్సన్ దూరం అవుతున్నాడు. అతనికి గజ్జల్లో గాయం ఇంకా తగ్గలేదు. దీంతో కివీస్ మాజీ కెప్టెన్..భారత్తో జరిగే రెండో టెస్టు మిస్కానున్నాడు.
మునిచ్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇటీవల సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఆ సర్జరీ విజయవంతమైందని, దాని నుంచి కోలుకుంటున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు గాయ