రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని నుచ్చుగుట్టతండా, సాకిబండతండాల్లో చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూ సర్వేను గిరిజన రైతులు అడ్డుకున్నారు. ‘మా పొలా లు మాగ్గావాలె’ అని నినదించడంతో అధిక�
గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తమ భూములు ఇచ్చేదిలేదని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సాకిబండ తండా రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్ప
జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ ప్రతిపాదిత గ్రామాల్లోకి రోడ్డు సర్వేకోసం వస్తున్న అధికారులను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రెండోవిడత రోడ్డు సర్వేకోసం ప్రతిపాదిత గ్రామాల్లోకి అధికారులు వెళ్తే.. తమ గ
‘మా ప్రాణాలు బో యినా రోడ్డేయనియ్యం.. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణత్యాగానికీ వెనుకాడం.. అప్పుడు మా శవాలపై రోడ్డు వేసుకోండి’ అంటూ సాకిబండ తండా గిరిజన రైతులు తెగే సి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి�