చారిత్రక వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన స్మార్ట్సిటీ పథకం భవితవ్యం గందరగోళంలో పడింది. జూన్ 30తో ఈ పథకం అమలు గడువు ముగుస్తుండగా కేంద్రం పొడిగిస్తుందా? లేదా అనే దానిపై అనుమాన
Minister KTR : గ్రేటర్ వరంగల్కు మరో 250 కోట్ల ప్రత్యేక నిధులు ఇస్తామని, ఈ 250 కోట్ల నిధులతో నగర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించే అత్యంత కీలకమైన మౌలిక వసతులను కల్పిస్తామని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు(Minister KTR) అన్నారు. గ�
ఉపాధ్యాయుడు| ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.