ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్రాన్యూల్స్ ఇండియా నికర లాభంలో 17 శాతం వృద్ధిని కనబరిచింది. ఫార్ములేషన్ విభాగంలో అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.152 కోట్ల నికర లాభ
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్రాన్యూల్స్ ఇండియా దూకుడు పెంచింది. కాంట్రాక్స్ రీసర్చ్-డెవలప్మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్(సీడీఎంవో) విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి స్వ�
గ్రాన్యూల్స్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని రూ.135 కోట్లు ఆర్జించింది.
గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.130 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది గ్రాన్యూల్స్ ఇండియా. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.120 కోట్ల కంటే ఇది 8 శాతం అధికం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.125.7 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది గ్రాన్యూల్స్ ఇండియా. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.124.3 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం ఒక్క �
గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్కు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గుండెల్లో మంట, కడుపులో గ్యాస్ను నివారించే ఎసోమెప్రజోల్ మెగ్నీషియంకు జనరిక్ వెర్షన్ను అక్కడి �
గ్రాన్యూల్స్ సీఎండీకి గౌరవ డాక్టరేట్ పటాన్చెరు, ఆగస్టు 28 : గీతం హైదరాబాద్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12వ స్నాతకోత్సవం కనులపండువలా జరిగింది. గ్యాన్యూల్స్ ఇండియా లిమిటెట్ చైర్మన్ అండ్ మేనేజ�
హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.89.85 కోట్ల నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్ : ప్రస్తుత కరోనా సంక్షోభంలో గ్రాన్యూల్స్ ఇండియా తన సామాజిక బాధ్యతగా ఔదార్యంతో ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ను కలిసిన గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు. రూ.8 కోట్ల విలువైన 500 mg పారాసిటమ�