గ్రాన్యూ ల్స్ ఇండియాకు చెందిన ప్లాంట్లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్గ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. విశాఖపట్నంలో ఉన్న ప్లాంట్ను ఈ నెల 8 నుంచి 12 వరకు తనిఖీలు చేసి జీరో 483 అబ్జర�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.125.7 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది గ్రాన్యూల్స్ ఇండియా. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.124.3 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం ఒక్క �
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రా న్యూల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం 62 శాతం తగ్గి రూ.4.79 కోట్లకు పడిపోయింది. క్రి తం ఏడాది ఇదే
రాష్ర్టానికి చెందిన ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ తయారు చేసిన మరో ఔషధానికి అమెరికా అనుమతినిచ్చింది. 125 ఎంజీ / 250ఎంజీ ఐబుప్రొఫెన్ ట్యాబ్లెట్ల కు యూఎస్ఎఫ్డీఏ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 9: హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా గత త్రైమాసికానికిగాను రూ.128 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. అంతిక్రతం ఏడాది ఇదే త్రైమాసికంలో నమ�
హైదరాబాద్, డిసెంబర్ 23: హైదరాబాద్ కేంద్రం గా కార్యకలాపాలు అందిస్తున్న గ్రాన్యూల్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా సుచరితా రావు నియమితులయ్యారు. ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నది. �
నేడు గీతం స్నాతకోత్సవంలో ప్రదానంహైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి గీతం యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నది. హైదరాబ