పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే అధికారాన్ని 9 రాష్ర్టాల్లోని హోం శాఖ సెక్రటరీలకు, 31 జిల్లాల కలెక్టర్లకు కేంద్రం కల్పించింది. గుజర�
ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడద�
అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు 300 శాతం పెరిగినట్లు కేంద్రం తెలిపింది. అయితే దేశంలో ఎల్పీజీ వినియోగదారులపై ఆ మొత్తం భారం పడకుండా కేవలం 72 శాతం ధరలను మాత్రమే చమురు సంస్థలు పెంచాయని పేర్కొంది. మిగతా నష్ట
జిల్లాలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం కలెక్టర్లు, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులతో శుక్రవారం వ�
రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. అక్రమాలకు తావు లేకుండా సులభంగా, వేగంగా సేవలు అందిస్తున్నది. అవినీతిమయమైన పాత విధానాలకు స్వస్తి పలుకుతూ, పాలనలో సంస్కరణలు తీసుకొస్తున్నది. ట్ర�
చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బా�
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నేతన్నకు చేయూత కింద
రైతుబీమా కోసం ధ్రువపత్రాలు అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యాయి. ఒక్క రోజులోనే డబ్బులు రావడంతో ఆ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పుణ్యం వల్లే రైతు బీమా మంజ�