నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం దంతనూరు శివారులోని ఏవన్ ఫంక్షన్ హాల్లో ఏర్ప�
రాష్ట్రంలో తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు (Grama Panchayathi Elections) ప్రశాంతం కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. రాష్ట్ర వ్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తాచాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, పె
పల్లె పోరు రసవతారంగా మారింది.. ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ తేదీ దగ్గర పడటంతో పాటు ప్రచారానికి కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు వివిధ రకాల ప్రచారాలు చేస్తూ
జనగామ జిల్లా లింగాల గణపురం (Lingala Ghanapuram) మండలంలో పలు వార్డుల్లో అధికారులు గజిబిజిగా ఓటర్లను (Voter List) చేర్చడం గందరగోళంగా మారింది. అధికారులు ఏ ఇంటి నుంచి ప్రారంభించారో ఏ ఇంట్లో ముగించారో తెలియని పరిస్థితి నెలకొంది
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైనప్పటికీ నిధులు కొరత అధికారులను తీవ్రంగా వేధిస్తున్నది. పాలనాపరమైన ఖర్చులకు కూడా నిధులు లేక ఎంపీడీవోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు చిల
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తున్నది. గ్రామ పంచాయతీ(జీపీ)లు, వార్డు స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన విధివిధానాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) ఇప�