ఇది ఓ కౌలు రైతు గుండెకోత.. ఐదెకరాల్లో అప్పుసప్పు చేసి పండించిన 70 బస్తాలను మార్కెట్లో అమ్మకానికి తెచ్చిండు.. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2,320 ఉంటే.. ఆ కౌలు రైతు ధాన్యానికి కేవలం రూ.1,606 పలికింది.. రైతు గుండె రగిల�
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో టెండరుదారులు చెప్పిందే ధర అన్నట్లు కొనసాగుతున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత వేరుశనగకు ధరలు తగ్గిపోయాయని సోమవారం రైతులు లబోదిబోమన్నారు.
రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుటికీ చాలా మంది రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే ధాన్యం తేమ లేకుండా
మొన్నటిదాకా నీళ్లు లేక పంటలు ఎండితే.. అరకొరగా వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓ వైపు అకాల వానలు భయపెడుతుండగా.. ధాన్యం రైతు దైన్యస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది.
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటిని కూడా డబ్బులిచ్చి కొనుగోలు చేయాలి.. లేదా ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విశ్రాంతి తీసుకునేందుకు చెట్లు లేదా ట్రా�
ఆర్ఎన్ఆర్(తెలంగాణ సోన) ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటాల్ ధర రూ.3,500కు లభిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. గత సీజన్లో క్వింటాలుకు రూ.2,600 మాత్రమే ఉన్నది.
ఈ ఏడాది సన్నబియ్యం ధరలు అంచనాకు మించి పెరిగాయి. నాలుగేండ్లలో లేని విధంగా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5 వేలు, పాతవి రూ.5,500 పలుకుతున్నాయి.